సిరియాలోని ప్రధాన నగరాలను తిరుగుబాటుదారులు ఆధీనంలోకి తీసుకుంటున్న నేపథ్యంలో భారత పౌరులు వీలైనంత త్వరగా ఆ దేశాన్ని వీడాలని భారత విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది.
India Advisory | ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం ఐదునెలలకుపైగా కొనసాగుతున్నది. ఈ యుద్ధానికి ఆగే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. ఈ క్రమంలో ఇజ్రాయెల్లో ఉంటున్న భారతీయులకు భారత ప్రభుత్వం అడ్వైజరీని జారీ చేసింది. సురక�