ఫోన్లకు సంబంధించిన అతిపెద్ద మార్కెట్లలో మన దేశం కూడా ఒకటి. నానాటికి పెరుగుతున్న యువ జనాభా అందుకు కారణం. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రకారం.. దేశంలో 2023 నాటికి 100 కోట్లకు పైగా ఫోన్ విని�
దేశంలో ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నది. దశాబ్దం క్రితం వరకు నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఇంటర్నెట్ నేడు పల్లెలకూ అందుబాటులోకి వచ్చింది. దీంతో దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య భారీగా ప