Telangana | దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక ప్రభుత్వం తమ అంతర్గత రాజకీయాల కంపులోకి ఐఏఎస్లను.. అందునా మహిళా ఐఏఎస్లను లాగి వారిని మనోవేదనకు గురి చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది.
మొబైల్ దొంగ అన్సారీపై చర్యలు తీసుకోవాలని సుల్తాన్బజార్ పీఎస్లో డీసీపీ చైతన్యకుమార్ ఆదివారం ఫిర్యాదు చేశారు. ఛాదర్ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ వద్ద సెల్ఫోన్ దొంగలను పట్టుకునే క్రమంలో డీసీపీ