కారుణ్య నియమకానికి సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకుండా రివ్యూ పిటిషన్ వేసిన హైదరాబాద్ మెట్రోవాటర్ బోర్డుకు హైకోర్టులో చుకెదురైంది. కొత్త అంశాలతో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తే అనుమతించలేమంటూ
ఇరవై ఐదు ఏండ్ల తర్వాత మంజీరా బ్యారేజ్కు భారీ స్థాయిలో వరద వచ్చిందని హైదరాబాద్ వాటర్ బోర్డు ఎండీ అశోక్రెడ్డి అన్నారు. భారీ స్థాయిలో కురుస్తున్న వర్షాలకు వచ్చే వరదతో హైదరాబాద్కు నీటి సరఫరా అయ్యే సంగ�