బీహార్లో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులపై కాల్పులు జరిపి, పరారైన నిందితుడు మిథిలేశ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా రెండు బృందాలను రంగంలోకి దింపినట్లు సైబర్క్రైం ఏసీప�
జూబ్లీహిల్స్ లైంగికదాడి ఘటనకు సంబంధించిన వీడియోలను సోషల్మీడియాలో పోస్టు చేసినందుకు ఐదుగురిపై సైబర్క్రైమ్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియోలను