తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కరోనా నుంచి కోలుకున్నారు. కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి బుధవారం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బందికి సీఎం అభివాదం చేశారు. విజయన్క
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆసుపత్రి నుంచి శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. బుధవారం నందిగ్రామ్లో నామినేషన్ వేసిన మమత అనంతరం తనపై �