భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. ఏజెన్సీ ప్రాంతమైన ఈ మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండానే పగలు, రాత్రి అనే తేడా లేకుండా గుట్టలను భారీ జేసీబీలతో తొలిచి లేలాండ్ వాహ�
ప్రకృతి ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా మానవులు మూర్ఖత్వాన్ని వీడటం లేదనడానికి జోషిమఠ్ పట్టణంలో నేల కుంగిపోయి ఇళ్ళు, బాటలు బీటలు వారడం తాజా ఉదాహరణ. మంచు పర్వతాలతో కూడిన సుందర తలమది.
తెలంగాణ రాష్ట్రం దక్కన్ పీఠభూమిలో భాగం. పురాతన గోండ్వానా ప్రాంతం నుంచి విడిపోయిన ఈ ప్రాంతాన్ని తెలంగాణ పీఠభూమిగా అభివర్ణిస్తాం. రాష్ట్రంలోని 31 జిల్లాలు దక్కన్ పీఠభూమిలో భాగంగా...