రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ పర్యటనకు పకడ్బందీగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్బాబు తెలిపారు. సోమవారం ఆయన కలెక్టర్ హనుమంతుకే జెండగేతో కలిసి రాష్ట్రపతి సభా వేదిక ఏర్పాట్లు, పోల
హైదరాబాద్ చుట్టూ నలువైపులా నిర్మించబోయే ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ దవాఖానల్లో అత్యవసర పరిస్థితులు, అవయవాల తరలింపునకు ఎయిర్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు యోచిస్తున్నది