అమరావతి,జూలై:అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుందని విశాఖ వాతావరణశాఖ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40నుంచి 65కిలోమీటర్ల వేగంలో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఈ క
అమరావతి,జూలై 6: ఒడిషా, పశ్చిమబెంగాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడింది. ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో �