దేశంలోనే పేరు పొందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ జీవితం ఆధారంగా తెరకెక్కించబోతున్న సినిమాలో అమీర్ఖాన్ టైటిల్ రోల్ను పోషించబోతున్నట్లు తెలిసింది. అవినాష్ అరుణ్ దర్శకుడు.
ముంబై: టీ సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ హత్య కేసులో ఇవాళ ముంబై హై కోర్టు తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రౌఫ్ మర్చెంట్ను దోషిగా బాంబే హైకోర్టు తేల్చింది. ముంబైలోని �
ముంబై : టీ సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ హత్య కేసులో ఇవాళ ముంబై హై కోర్టు తుది తీర్పును వెలువరించనున్నది. ముంబైలోని జూహూలో ఉన్న ఓ ఆలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో గుల్షన్ కుమార్ను