తన పెండ్లికి సాయం చేయాలని కోరిన యువతికి బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపే ట మండలం గోరంటాలకు చెందిన దానవేణి లక్ష్మణ్-విజయ దంపతులకు ఇద్దరు కూ�
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్కు చెందిన సురకంటి జగన్ (32) జీవనోపాధి కోసం గల్ఫ్ దేశమైన ఖతార్కు వెళ్లాడు. అక్కడ అల్ బావాకిర్ యూనికాన్ అనే కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కాగా.. 2021ల�