KTR | ‘నమస్తే అమ్మా, నేను కేటీఆర్ను.. మీ సమస్య గురించి నాతో విజిత్ చెప్పిండు. నేనున్నా..’ అంటూ బతుకుదెరువు కోసం పరాయి దేశం వెళ్లి రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి కుటుంబసభ్యులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస
తన పెండ్లికి సాయం చేయాలని కోరిన యువతికి బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపే ట మండలం గోరంటాలకు చెందిన దానవేణి లక్ష్మణ్-విజయ దంపతులకు ఇద్దరు కూ�
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్కు చెందిన సురకంటి జగన్ (32) జీవనోపాధి కోసం గల్ఫ్ దేశమైన ఖతార్కు వెళ్లాడు. అక్కడ అల్ బావాకిర్ యూనికాన్ అనే కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కాగా.. 2021ల�