ఆర్థిక సంస్కరణల పర్యవసానాలు దేశంలో ఆర్థిక సంస్కరణల ప్రారంభంతో అన్నిరంగాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఆర్థికాభివృద్ధి ఊపందుకోవటం ఒక ఎత్తు అయితే, పారిశ్రామికీకరణ కారణంగా అప్పటివరకూ ఉన్న సంప్ర
పర్యావరణ వైవిధ్యానికి భారత ఉపఖండం పెట్టింది పేరు. హిమాలయాలు, దక్కన్ పీఠభూమి వాటి మధ్య ప్రపంచంలోనే అతిపెద్ద గంగా-సింధూ మైదానం, ఆ పక్కనే ఉష్ణ ఎడారి, దేశానికి మూడువైపులా సువిశా లమైన సముద్రం కలిసి భారతదేశాని�
సెమినార్లో పాల్గొని ఓ ఇరానీ హోటల్లో విక్రం, శశాంక్లు తమ మిత్రులతో కబుర్లు చెప్పుకొంటూ చాయ్ తాగుతున్నారు. పాత హిందీ పాటలు స్పీకర్లో మంద్రంగా వినిపిస్తున్నాయి. నోర్ముయ్ బద్మాష్ అన్న కేకతో హోటల్ వాతావరణ�
-తల్లావజ్ఝల శివశంకర శాస్త్రి రచించిన నాటికలు – పద్మావతీ, చరణ చారణ చక్రవర్తి, వర పరీక్ష -మల్లవరపు విశ్వేశ్వర శాస్త్రి రచించిన నాటికలు – కృష్ణాపుష్కరం, శారదోత్సవం, బలహీనులు, వరూధిని, మహిషాసురమర్ధని -వావిల
1. ఎడారులు కూడా అనేక ఆదిమ జాతి తెగలకు పుట్టినిళ్లు. సహారా-టౌరేగులు, అరేబియా-బిడోనియన్లు, కలహరి-బుష్మెన్లు, ఆస్ట్రేలియా-బిండిబాలు, నైలునది ప్రాంతం- ఫెల్లాహిన్స్ అనే తెగలు నివసిస్తారు. అన్ని తెగల్లో బుష్మె�
గ్రూప్స్ ప్రత్యేకం పాలిటి 1. కింది వాక్యాల్లో సరైనది. ఎ) రాజ్యసభలోనే నామినేటెడ్ సభ్యులుంటారు. లోక్సభలో ఉండరు. బి) రాజ్యాంగం ప్రకారం రాజ్యసభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేయవచ్చు. సి) నామినేట్ చేసి�
రోజురోజుకు సాంకేతికత పెరుగుతున్నది. ఇప్పుడు అరచేతిలోనే సమస్తం. విద్యావ్యవస్థలో కూడా టెక్నాలజి పరుగులు పెడుతున్నది. విద్యార్థులు ఎక్కడికో వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని దేశ, విదేశాల్లో ఉండే ప్రముఖ బోధన ర
5. నిరాయుధీకరణ-ఆయుధ నియంత్రణ: ప్రపంచ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సమస్య ఆయుధాల ఉత్పత్తి-ఆయుధపోటీ. దీన్ని నివారించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. 1899లో ప్రపంచపు మొదటి నిరాయుధీకరణ సమావేశం ది హేగ్లో జరిగిం�
అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు అనే భాగాన్ని జనరల్ స్టడీస్ పేపర్-1లో చేర్చారు. గతంలో ఇది పబ్లిక్ సర్వీస్ పరీక్షల్లో ఉండేది కాదు. టీఎస్పీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఇది పూర్తిగా కొత్త సబ్జెక్ట్. ఉద్యోగా�
తెలంగాణ చరిత్ర – సంస్కృతి 1. 1925లో మొదటి ద్వి భాషాపత్రిక (ఆంగ్ల- తెలుగు)ను ఏ పేరుతో సికింద్రాబాద్ నుంచి భాస్కర్ ప్రచురించారు? 1) రేపు 2) నేడు 3) ఈనాడు 4) ఆంధ్రపత్రిక 2. 1926 నుంచి 1946 వరకు నిరంతరంగా ఏ పత్రిక ద్వారా ప్రజలన�
-భారతదేశానికి పెట్టని కోట హిమాలయ పర్వతాలు. ప్రకృతి రమణీయత, సహజసిద్ధ ఉద్బిజ్జ సంపద హిమాలయాలకే సొంతం. ఈ పర్వతాల్లోని ఎవరెస్ట్ శిఖరం ప్రపంచంలోనే ప్రసిద్ధినొందినది. ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్ హిమానీనదం �
జాగ్రఫీ 1. సూర్యుడు, దాని చుట్టూ పరిభ్రమించే గ్రహాలు, ఉపగ్రహాల సముదాయాన్ని సౌరకుటుంబం అంటారు. ఇది ‘మిల్కీవే’ అనే నక్షత్ర మండలంలో అంతర్భాగం. భారతీయులు దీన్ని పాలపుంత అని ఆకాశగంగ అని పిలుస్తారు. చైనీయులు �
Managing Director, Hyderabad Growth Corridor Limited (HGCL) and Project Director, Outer Ring Road, BM Santhosh believes that the job aspirant should have utmost clarity about the exam they want to clear and dedicatedly prepare for it instead of preparing for all exams simultaneously. The 2017 batch IAS officer of the Telangana cadre suggest that the […]