ఎంజీకేఎల్ఐలో భాగంగా నిర్మితమైన జొన్నలబొగుడ రిజర్వాయర్ ప్రధాన కాల్వ లైనింగ్ సీసీ దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జొన్నల బొగుడ రిజర్వాయర్ ప్రధాన తూం నుంచి గుడిపల్లి రిజర్వాయర్కు �
కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలనలో అప్రజాస్వామిక విధానాలు కొనసాగుతున్నాయి. నిన్న పరిగి రైతుల పరామర్శకు వెళ్లి బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలను అక్రమ అరెస్టు చేసిన సర్కార్.. ఇవాళ వనపర్తిలో హరీశ్రావు బహిరంగ �