ప్రభుత్వం జీవో నంబర్ 97 పేరుతో లక్ష మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నదని, సెప్టెంబర్ 7లోగా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే లక్ష మంది విద్యార్థులతో సెక్రటేరియట్ను ముట్టడిస
రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యతో పాటు ఐటీఐ, ఏటీసీ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 97తో పాలిటెక్నిక్ విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన న�