గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో శనివారం ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ) 23వ స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ స్నాతకోత్
మానవతా విలువలు ప్రధానంగా ఉండే సమాజాన్ని నిర్మించుకోవాలని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పండిట్ రవిశంకర్ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో శాంతి ప్రేమికులంతా ప్రపంచ శాంతి స్థాపనకు ముందుకు రావాల