చిగురుమామిడి మాజీ జడ్పీటీసీ, జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ బుధవారం రాత్రి గుండెపోటుతో చెందాడు. చాతిలో నొప్పి రావడంతో కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. కాగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద�
బీసీలకు 42 శాతం అమలు అయ్యేంతవరకు పోరాటం ఆగదని హక్కుల కోసం ధర్మ పోరాటం చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గీకురు రవీందర్ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద రాష్ట్ర బీసీ జేఏ�