గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. భీమ్గల్ పోలీస్స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్
ఒడిశా సరిహద్దుల్లో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి.. కొబ్బరి బోండాల మాటున హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ, ఆలేర్ పోలీసులు కలిసి అరెస్టు �