సిరికొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మైలారం గంగారెడ్డి, వైస్చైర్మన్ అయిత ప్రకాశ్పై డైరెక్టర్ల తీర్మానం మేరకు శుక్రవారం అవిశ్వాస సమావేశం నిర్వహించారు. ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేసి చైర్
గండీడ్ వ్యవసాయ సహకార సంఘంలో గోల్మాల్ చోటు చేసుకున్నది. ఏడాది తిరిగినా కొత్త రుణాలను ఇవ్వని సిబ్బంది మృతి చెందిన వారి పేరు మీద రూ.లక్షల్లో లోన్లు తీసుకొని చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలు ఉన్నాయి.