మాదాపూర్ : ఈ నెల 25న మాదాపూర్లోని హైటెక్స్లో జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీ సభను దృష్టిలో ఉంచుకొని మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కమిటీ సభ్యులు పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తు దిశానిర్ధేశాలు చేస్తున్నా�
భూ కేటాయింపులు రద్దు చేస్తాం | గడువులోపు స్పందించకపోతే నోటీసులు అందుకున్న పరిశ్రమల భూ కేటాయింపులు రద్దు చేస్తామని టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు హెచ్చరించారు.