Telangana | ఉద్యోగుల కేటాయింపు కోసం జారీచేసిన జీవో-317తో నష్టపోయిన వారికి, న్యాయం చేసేందుకు అవకాశం కల్పించిన పరస్పర బదిలీల ప్రక్రియ అక్రమాలకు అడ్డాగా మారుతున్నది. ముఖ్యంగా పలువురు టీచర్ల మధ్య పరస్పర బదిలీల కోసం �
AP Cabinet | ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈనెల 18న జరుగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశానికి అన్ని శాఖల అధికారులు ప్రతిపాదనలు పంపాలని జీఏడీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.