కరోనా రోగులకు సంజీవని గచ్చిబౌలి టిమ్స్ నిత్యం వందమంది రాక..అంతేమంది డిశ్చార్జి 14 అంతస్థులు.. అందుబాటులో 1261 పడకలు 980 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం 137 వెంటిలేటర్లతో కూడిన ఐసీయూ పనిచేస్తున్న వైద్యులు 266, సిబ్బంది 535 �
హైదరాబాద్ : కొవిడ్-19తో మరణించిన ఓ వృద్ధురాలి బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంల�