న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధులకు చెందిన వితంతు కూతుళ్లకు కూడా డిపెండెంట్ పెన్షన్ ఇవ్వాలని ఇవాళ ఢిల్లీ హైకోర్టు తన తీర్పులో తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్రానికి కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసి
బెంగుళూరు: స్వాతంత్య్ర సమరయోధుడు.. 103 ఏళ్ల వృద్ధుడు హెచ్ఎస్ దొరేస్వామి ఇవాళ కన్నుమూశారు. బెంగుళూరు హాస్పిటల్లో ఆయన గుండెపోటుతో మరణించినట్లు సన్నిహితులు తెలిపారు. 103 ఏళ్ల దొరేస్వామి.. మే 13వ తేదీన