రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు ఉచిత బియ్యం పథకం అమ లు చేస్తూ మూడు నెలలకు సంబంధించిన రేషన్ ఒకేసారి సరఫరా చేస్తుంటే.. నాగర్కర్నూల్ జిల్లాలో మాత్రం బియ్యం లేక పథకం అమలు తీరులో సంక్షోభం ఏర్పడింది.
DK Shivakumar | కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ చెప్పారు.