జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అటవీభూమి అన్యాక్రాంతంపై అధికారులు సర్వే ప్రారంభించారు. ‘నమస్తే తెలంగాణ’లో ఈ నెల 1న ప్రచురితమైన ‘3 వేల ఎకరాల అటవీభూమి హాంఫట్ ’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనం కలకలం సృష్టించి
రాష్ట్రంలో జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల్లో అదనపు కలెక్టర్లను ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్లుగా నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జార�