ఒకప్పుడు మన పెద్దలు అల్పాహారానికి బదులు చల్దినే తినేవాళ్లు. శ్రీకృష్ణుడు గోపబాలురతో కలిసి చలువ అన్నం, ఇతర పదార్థాలను తినే ఘట్టం ‘చల్దులారగించుట’ పేరిట పాఠ్యపుస్తకాల్లో చేరింది. నిన్నటి అన్నాన్ని పెరుగ
పుల్లటి మజ్జిగతో పోషకాలు పుష్కలం.. మేలు చేసే బ్యాక్టీరియాతో అనేక లాభాలు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ): ‘పెద్దల మాట.. సద్దన్నం మూట’.. ఈ మాట తాతల నాటిది. సద్దన్నం ప్రాధాన్యం ఎంత గొప్పదో సూచించేది. �