ఆధునిక యుగంలో వైద్యరంగం రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతున్నది. ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న రోగాలకు తగ్గట్టుగా.. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ అభివృద్ధి చెందుతున్నది. అయితే, మహిళలకు ఇప్పటికీ ‘సరైన వైద�
భారతదేశంలో మహిళా వైద్యులు పెరుగుతున్నారు. మునుపటి కన్నా ఎక్కువ సంఖ్యలో డాక్టరమ్మలు.. పట్టాలు అందుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇటీవలి సర్వేలో తేల్చింది. ఈ దశాబ్దకాల