BRICS Leaders : ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించమని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించమని బ్రిక్స్(BRICS) దేశాధినేతలు స్పష్టం చేశారు. న్యూ ఢిల్లీ డిక్లరేషన్లో ఏకతాటిపైకి వచ్చిన బ్రిక్స్ దేశాల ప్రతినిధులు ఈ ప్రకటన చేశారు.
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న తీవ్రవాదం ప్రపంచ శాంతి అతిపెద్ద విఘాతంగా మారుతున్నట్లు ప్రధాని మోదీ అన్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో వర్చువల్ రీతిలో పాల్గొన్న ఆయన సభ్య దేశాలను �