శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్గా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవకాశం కల్పించారు. అధినేత నిర్ణయాన్ని కేటీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి స్పీ�
ఖానాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గోవింద్ నాయక్ను మండలంలోని లింగాపూర్లోని ఆయన స్వగృహంలో గురువారం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రిననే సోయి లేకుండా రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారని, ఆయన భాష జుగుప్సాకరంగా ఉన్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సభ్య సమాజం తలదించుకు�