వానకాలం ప్రారంభంపై నెలన్నర రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఆశించిన స్థాయిలో వానలు కురవలేదని, చెరువులు ఎండిపోయాయని, రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని వానలు బాగా కురవాలని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ గ్రామానికి చెందిన వడ్లమూడి హరికృష్ణ (49)అనే యువకుడు అమెరికాలోని వర్జినియా రాష్ట్రంలో ఓ సరస్సులో బోటింగ్ చేస్తూ గుండె పోటుతో మృతి చెందాడు.