ప్రపంచ ఆస్తుల్లో 43 శాతం కేవలం ఒక శాతం సంపన్న వర్గాల గుప్పిట్లోనే మగ్గుతున్నాయి. ఇదే ధోరణి మధ్యప్రాచ్యం, ఆసియా, యూరప్ దేశాల్లో కూడా కొనసాగుతున్నది. అక్కడ కూడా కేవలం ఒక శాతం సంపన్న వర్గాల చేతిలో 47 నుంచి 50 శాత
ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రికగా చెప్పుకొనే తెలంగాణ దళితబంధు ఓ మహాయజ్ఞంలా కొనసాగుతున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే దళితబంధు రాష్ట్రంలోని సుమారు 16.50 లక్షల దళిత కుటుంబాలకు కాంతిరేఖలా దారిచూపుతున్నది.