ఆస్ట్రేలియాను కరోనా వణికిస్తున్న వేళ అక్కడ కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ గడ్డపై జరగబోయే యాషెస్ సిరీస్( Ashes Series )ను ఎగ్గొట్టే ప్లాన్లో ఉంది ఇంగ్లండ్ టీమ్.
లండన్: 55 ఏళ్ల తర్వాత ఓ మేజర్ టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టామన్న ఆనందం ఇంగ్లండ్కు ఎంతో కాలం నిలవలేదు. ఆదివారం జరిగిన యూరో 2020 ఫైనల్లో ఇటలీ చేతిలో ఆ టీమ్కు ఓటమి తప్పలేదు. నిర్ణీత సమయం ముగిసేసర�
లండన్: ఇంగ్లండ్ క్రికెట్ టీమ్లో కరోనా కలకలం రేపింది. ఒకేసారి ఏడుగురు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. వీళ్లలో ముగ్గురు ప్లేయర్స్ కాగా, నలుగురు టీమ్ మేనేజ్మెంట్ సభ్యులు ఉన్నట్లు ఇ�
కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్లో మిగిలిన మ్యాచ్లను నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 18 లేదా 19న యూఏఈ వేదికగా సీజన్ రెండో దశను