‘Extension | విరమణ పొందిన ఉద్యోగులను ఎట్టిపరిస్థితుల్లో కొనసాగించబోము’ అని సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇతర పెద్దలు పలు సందర్భాల్లో ప్రకటించారు. కానీ, అందుకు విరుద్ధంగా నీటిపారుదల శాఖలో ఎందర�
ఇరిగేషన్శాఖ ఓఅండ్ఎం(ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) విభాగం ఈఎన్సీగా టీ శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈఎన్సీ అడ్మిన్గా ప్రస్తుత ఓఅండ్ఎం ఈఎన్సీ మధుసూదన్రావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.