జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) కింద పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని ఎన్హెచ్ఎం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్రావు పుట్ట డిమాండ్ చేశారు.
నల్లగొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్(వైటీపీఎస్)లోని కోల్, యాష్ ప్లాంట్ల ప్రైవేటీకరణ టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుప
రిటైర్డ్ ఉపాధ్యాయ, ఉద్యోగుల పెండింగ్ బెనిఫిట్స్ బకాయిలు చెల్లించాలని డిమాండ్తో చేస్తూ తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ బకాయిల సాధన కమిటీ, ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార్యాచరణ సమితి రాష్ట్ర వ్యా�