టీజీఎన్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ మరమ్మతు పనులు చేసే ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ నేటి నుంచి సమ్మె బాట పట్టనున్నారు. ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్) పెంచాలని డిమాండ్ చేస్తూ ఎలక్ట్�
చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్షన్ జనరల్ (సీఈఐజీ) కార్యాలయంలో 200 ఫైళ్లు పెండింగ్లో ఉంచారని ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.