Salman Khan | బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ప్రతి ఏడాది ఈద్ని ఎంతో ఘనంగా జరుపుకుంటాడన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈద్కి తన సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటాడు.
చెన్నై : ఈద్ పార్టీకి అటెండైన ఓ వ్యక్తి బిర్యానీతో పాటు విలువైన నెక్లెస్ను, బంగారు గొలుసును మింగేశాడు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ నెల 3వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్�