సస్పెండ్ అయిన ఓ కానిస్టేబుల్ కలుపుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనను గంజాయి కేసులో ఇరికించారంటూ అంతకుముందు ఆయన సెల్ఫీవీడియో తీసుకున్నాడు. వివరాలు ఇలా.. ఖమ్మం జిల్లా ఏన్కూరుకు చెందిన భూక్యా సాగర్
మహబూబాబాద్ మీదుగా హైదరాబాద్కు రెండు వాహనాల్లో తరలిస్తున్న 187 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు, ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు తెలిపారు. మరొకరు పరారీలో ఉ న్నారని �