గంజాయి స్మగ్లింగ్లో ఇబ్బందులు ఎదురవుతుండడంతో గంజాయి నూనె(హాష్ ఆయిల్)పై డ్రగ్ స్మగ్లర్లు దృష్టి పెట్టారు. ఏపీ, ఒడిశా రాష్ర్టాల నుంచి గంజాయి హైదరాబాద్తో పాటు మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్
‘మీ పేరు మీద డ్రగ్స్ సరఫరా జరుగుతోందం’టూ నగరవాసిని సైబర్ నేరగాళ్లు బెదిరించడమే కాకుండా అతడి ఖాతా నుంచి రూ. 18 లక్షలు స్వాహా చేశారు. అయితే తనకు జరిగిన మోసాన్ని పసిగట్టిన బాధితుడు.. పోలీసులకు ఫిర్యాదు చేయగ�
డ్రగ్స్కు అలవాటు పడి, మత్తు పదార్థాలు సరఫరా చేయడమే ప్రవృత్తిగా మార్చుకున్న ఓ వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ. 2.45 లక్షల విలువ చేసే 15 గ్రాముల ఎండీఎంఏ, సెల్ఫోన్ను స్వాధీనం �