జూన్ 2 నుంచి 22వ తేదీ వరకు 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను నిర్మల్ జిల్లాలో ఘనంగా నిర్వహిద్దామని కలెక్టర్ వరుణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఎస్పీ ప్రవీణ్కుమార్తో కలిస�
ఆదిలాబా ద్ జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘ నంగా నిర్వహించారు. ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో పోలీసుల గౌరవ వం దనం స్వీకరించిన అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్ జాతీయ జెండాను ఎగురవే�