ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా మంగళవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఇండ్ల పై కప్పులు లేచిపోయాయి. రోడ్లపై పెద్దపెద్ద చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లపై, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం, నిల్వ చ�
వ్యక్తి మృతి | రోడ్లపై ఆరబోస్తున్న ధాన్యంతో వాహనదారులు మృతి చెందుతున్నారు. జిన్నారం మండలం మాదారం గ్రామానికి చెందిన గడ్డమీది శంకర్ అనే వ్యక్తి ధాన్యం కుప్పను ఢీకొని తీవ్రగాయాలపాలై మృతి చెందాడు.