నిత్య యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత సిద్ధిస్తుందని మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ హరీశ్ కుమార్ అన్నారు. యూనివర్సిటీ ఇంటర్ కళాశాల టోర్నమెంట్ (ఐసీటీ)
తెలంగాణ సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్గా సీహెచ్ ప్రియాంక సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ హరీశ్కుమార్ తెలంగాణ జెన్కో ఎండీగా బదిలీ అయ్యారు.