గుర్తు తెలియని వ్యక్తుల భార్యాభర్తలను హత్య చేసిన సంఘటన మండల కేంద్రంలోని సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారి పక్కన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... మోతె మండలం బీక్య తండాకు చ
పాత కక్షలకు రెండు నిండు ప్రాణాలు బలి అయ్యాయి. పరస్పర హత్యలతో సూరారం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.