అండగా నిలిచిన రష్యన్ జర్నలిస్టు దాదాపు 808 కోట్లు పలికిన ధర న్యూయార్క్, జూన్ 21: యుద్ధం కారణంగా శరణార్థులైన ఉక్రెయిన్ పిల్లలను ఆదుకునేందుకు రష్యన్ జర్నలిస్టు డిమిత్రి మురటోవ్ ముందుకొచ్చారు. గత ఏడాది �
న్యూయార్క్: నోబెల్ శాంతి బహుమతి వేలంలో రికార్డులు సృష్టించింది. రష్యా జర్నలిస్టు దిమిత్రి మురతోవ్ ఆ ప్రైజ్ను వేలం వేశారు. నోబెల్ శాంతి బహుమతి సుమారు 800 కోట్ల(103 మిలియన్ డాలర్స్)కు అమ్ముడుపోయ
బెంగళూరు: భారత టెన్నిస్ ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ బెంగళూరు ఓపెన్-2 టోర్నీ తొలి రౌండ్లోనే పరాజయం పాలయ్యాడు. పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో ప్రజ్నేశ్ 4-6, 2-6తో టాప్సీడ్ అలెగ్జాండర్ వుకిక్
స్టాక్హోమ్: ఈ యేటి నోబెల్ శాంతి బహుమతిని మారియా రెస్సా, దిమిత్రి మురటోవ్లు సంయుక్తంగా గెలుచుకున్నారు. ప్రజాస్వామ్యానికి, సుదీర్ఘ శాంతి స్థాపనకు కీలకమైన భావ స్వేచ్ఛను పరిరక్షిస్తున్న ఈ ఇద్ద