భార త టేబుల్ టెన్నిస్ యువ సంచలనం, 15 ఏండ్ల దివ్యాన్షి భోమిక్ అంతర్జాతీయ వేదికపై సరికొత్త చరిత్ర సృష్టించింది. డబ్ల్యూటీటీ ఫీడర్ టోర్నీ మహిళల సింగిల్స్, డబుల్స్ టైటిళ్లను గెలుచుకుంది.
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్షిప్లో భారత యువ షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. టోర్నీ నాలుగో రోజు భారత్కు ఏకంగా 5 స్వర్ణాలు, రెండు రజతాలు దక్కాయి.
కరోనా బాధితులకు అండగా ఎందరో ముందడుగు వేస్తున్నారు. శక్తికి మించి సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా యువభారతం కృషి అపారమైనది. ఢిల్లీకి చెందిన 19 ఏండ్ల దివ్యాన్షి కరోనా కాలంలో నలుగురికి అండగా ని�