సీజనల్ రోగాలొస్తే వైద్యశాఖ హడావుడి చేస్తూందే తప్పా.. ముందస్తు చర్యలకు సిద్ధమవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నల్లమల ప్రాంతమైన నాగర్కర్నూల్ జిల్లాలో వైద్యశాఖ తీరుపై గతంలోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయ�
రాష్ట్ర వ్యాప్తంగా 30 ఏండ్లు దాటి అసంక్రమిత జబ్బులతో బాధ పడే వారి కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కారు ‘నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్(ఎన్సీడీ)’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.