దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ భారీ స్థాయిలో జీఎస్టీని ఎగవేతకు పాల్పడినట్లు తెలుస్తున్నది. రూ.32,403 కోట్ల జీఎస్టీ ఎగవేతకు సంబంధించి ముందస్తు షో-కాజ్ నోటీసు జారీ అయినట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అ�
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఇంటిలిజెన్స్ ఆఫీసర్స్ భారీ కుంభకోణాన్ని బట్టబయలు చేశారు. దేశంలోని 14 రాష్ర్టాల్లో విస్తరించిన ఓ ముఠా ఈ సిండికేట్ మోసానికి పాల్పడినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటి�