‘నేను ఇప్పటివరకు ఫుల్లెంగ్త్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా చేయలేదు. ఈ సినిమాతో ఆ లోటు తీరింది. నా పాత్రకు కథాగమనంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది’ అని చెప్పింది రీతూ వర్మ. ఆమె కథానాయికగా సందీప్కిషన్ సరసన
మన్మథుడు’ టైమ్కి నా వయసు 15ఏళ్లు. అప్పటికి అంత మెచ్యూరిటీ లేదునాకు. ‘మన్మథుడు’ నా పాతికేళ్ల వయసులో చేసివుంటే.. బహుశా సినిమాల్లోనే కొనసాగేదాన్నేమో.. ‘రాఘవేంద్ర’ తర్వాత లండన్ వెళ్లిపోయి అక్కడే మాస్టర్స్