Marri Janardhan Reddy | పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కోసం, రేపటి గెలుపు కోసం కొట్లాడే కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు.
దేశంలో ఆర్థిక సరళీకరణకు పునాది వేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక వ్యవస్థ గురించి హెచ్చరించారు. 1991 లో దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత ఘోరంగా ఉన్నదో, రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి రాబోతున్నదని హెచ్చరిక స్వర�
ఎమ్మెల్యే శంకర్ నాయక్ | రాష్ట్రం ఎంత కష్ట కాలంలో ఉన్నా ఎక్కడ కూడా సంక్షేమ పథకాల్లో రాజీ పడకుండా అమలు చేస్తున్న గొప్ప సీఎం కేసీఆర్ అని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు.