డీజీపీ ఆఫీసుకు అటాచ్ అయిన డీఐజీ.. తన కొడుకు పేరుపై సుమారు 12 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఆ అధికారి అవినీతిపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ, ఇంటెలిజెన్స్ అధికారులు ఈ విషయాన్ని నిగ్గు తేల్చినట్�
రాష్ట్రంలోని ఓ జోన్కు డీఐజీగా చేసిన అధికారి విధులు నిర్వర్తించిన అన్నిచోట్లా రహస్యంగా సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. దాదాపు వారం రోజులుగా సీఐడీ అధికారులు ఆ డీఐజీపై వచ్చిన అన్ని ఆరోపణలపై లోతుగా కూప�