యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి కల్యాణ లక్ష్మీనరసింహ స్వామి దివ్య విమాన రథంలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల పుష్పాలు, మామిడి, అరటి తోరణాలతో దివ్య విమాన రథాన్ని శోభాయమానంగా అల�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి విశేష ఘట్టం ఎదుర్కోలు వేడుక కనులపండువగా జరిగింది. ముక్కోటి దేవతల సాక్షిగా ప్రధానాలయ తూర్పు రాజగోపురం ఎదురుగా తిరుమాఢ వీధుల్లో