Man Kills Nephew With Axe | పొగాకు ఇవ్వనందుకు ఆగ్రహించిన ఒక వ్యక్తి వదిన, ఆమె కుమారుడిపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ సంఘటనలో ఐదేళ్ల బాలుడు మరణించాడు. ఆ మహిళ తీవ్రంగా గాయపడింది.
G-20 Summit | దేశంలో పత్రికా స్వేచ్ఛ దిగజారిపోతున్నదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. భారత్ అధ్యక్షతన జరుగుతున్న జీ20 సమ్మిట్ (G-20 Summit)కు అమెరికా మీడియాను మోదీ ప్రభుత్వం అనుమతించలేదని ఆరోపించింది.